ఏపీ అంతటా మద్యం అమ్మకాలు.. ఆ ఒక్క జిల్లాలో తప్ప..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నా ఆ ఒక్క జిల్లాలో మాత్రం బ్రేక్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. బుధవారం కూడా మద్యం షాపులు తెరవలేమని ఏపీ స్టేట్‌ బేవరేజెస్‌ అండ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అధికారులు స్పష్టం చేశారు. వైన్‌ షాపులకు స్టాక్ తరలించే మద్యం డిపోలు జిల్లాలో ఒంగోలులో ఒకటి, మార్కాపు…
సీఎం జగన్‌ పై సోదరి షర్మిల ఆసక్తికర ట్వీట్
ఏపీ సీఎం జగన్  పై సోదరి షర్మిల ట్వీట్ చేశారు. ఓ వైపు కరోనాతోనే పోరాడుతూనే జగన్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని షర్మిల తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. షర్మిల ప్రస్తుతం ఆమె పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా యాక్టివ్‌గా లేకపోయినప్పటికీ… సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల…
ఏపీ: మత్స్యకార భరోసాకు శ్రీకారం.. వారి అకౌంట్లలోకి రూ.10వేలు
ఏపీలో వైఎస్సార్ మత్స్యకార భరోసాకు సీఎం  వైఎస్ జగన్  శ్రీకారం చుట్టారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు.. వివిధ జిల్లాల నుంచి కలెక్టర్లు, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. సీఎం మత్స్యకారులతో మాట్లాడారు. ఈ పథకం కింద మత్స్యకారుల ఖాత…
కరోనా నుంచి కాపాడుకోవాలంటే ముఖాన్ని కవర్ చేసుకోవాల్సిందేనంటున్న మేయర్
కరోనా వైరస్  కలవరపెడుతున్న వేళ తగిన జాగ్రత్తలు తీసుకోవాాలని చెబుతున్నారు న్యూయార్క్ మేయర్. "స్పష్టంగా చెప్పాలంటే, మాస్క్, స్కార్ఫ్ ఇలా ఏదైనా కావొచ్చు”. వీటిని మీరు మీ ఇంట్లోనే సృష్టించుకోవచ్చు. ఇది మీకు అసౌకర్యంగా ఉన్నా తప్పనిసరి అని మరువకండి" అని డి బ్లాసియో విలేకరులతో అన్నారు"అవి క…
అందరూ కచ్చితంగా మా స్క్ ధరించాల్సిందేంటున్న NYT
కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలు కనిపిస్తుంటే మాస్క్స్ ధరించాలని ఆరోగ్య అధికారులు ఇప్పటికే ప్రజలకి సూచిస్తున్నారు. ముఖ్యంగా వైరస్ ఉన్నవారిలో 25 నుండి 50 శాతం మంది వరకు లక్షణాలే కనపడకుండా ఉన్నారు. కాబట్టి, ఇతరులను రక్షించడానికి బహిరంగంగా న్నప్పుడు ప్రతి ఒక్కరూ మాస్క్ లేదా స్కాఫ…
శ్వాసరూపంలో వ్యాపిస్తున్న కరోనాకి మాస్క్‌ ద్వారా చెక్ పెట్టొచ్చా
ఈ వైరస్ వ్యాప్తికి మూలం అయిన చైనా, ఈ వ్యాధితో మరణించిన పౌరులకు జాతీయ సంతాప దినోత్సవాన్ని నిర్వహించింది. గత ఏడాది చివర్లో కోవిడ్ -19 ఉద్భవించినప్పటి నుండి, సుమారు 1.1 మిలియన్ల మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యారు. దాదాపు 60,000 మంది మరణించారు. చనిపోయినవారిలో సింహభాగంగా ఐరోపా నిలిచింది, అందులో ప్రధానం…